ఏసీబీకి చిక్కిన దేవరుప్పుల ఎస్‌ఐ

వరంగల్‌ : దేవరుప్పుల ఎన్‌ఐ హమీద్‌ నిందితుల వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. కేసు మాఫీ విషయమై నిందుతుల నుంచి రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీఐ అధికారులు పట్టుకున్నారు. అధికారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.