ఏసీబీ వలలో మేడ్చల్ పంచాయతీ అధికారి
రంగారెడ్డి : 1.50లక్షల రూపాయల లంచం తీసుకుంటూ మేడ్చల్ పంచాయతీ అధికారి నరహరి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ అభ్దిదారుడి వద్దనండి డబ్బులు తీసుకుంటుండగా అధికారులు మాటు వేసి పట్టుకున్నారు.
రంగారెడ్డి : 1.50లక్షల రూపాయల లంచం తీసుకుంటూ మేడ్చల్ పంచాయతీ అధికారి నరహరి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ అభ్దిదారుడి వద్దనండి డబ్బులు తీసుకుంటుండగా అధికారులు మాటు వేసి పట్టుకున్నారు.