కడం ప్రాజెక్టు ఫై తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఆరా

కడెం  జూలై 21(జనం సాక్షి ) కడం ప్రాజెక్ట్ ఫై నుండి భారీ వరద కారణం గా సి ఎల్పీ నేత బట్టి విక్రమార్కు మరియు ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు  లు కడం కాంగ్రెస్ నాయకులు పొద్దుటూరి సతీష్ రెడ్డి కి ఫోన్ చేసి కడo  పరిస్థితులని అడిగి తెలుసుకున్నారని సతీష్ రెడ్డి తెలిపారు. భారీ వరద కారణం గా నష్టపైన రైతులకి అండగా నిలవాలని నష్టపరిహారం రాసి ప్రభుత్వం కి ఇవ్వాలని అన్నారని వారు పేర్కొన్నారు