కళాకారులచే అవగాహన సదస్సు

కేసముద్రం అక్టోబర్ 13 జనం సాక్షి /గురువారం రోజున మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై,పరిసరాల పరిశుభ్రతపై తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులచే అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మెర్గు రవీందర్ గౌడ్ బృందం- యోచన,దర్శనం ముగెందర్, అరేపల్లి నరేష్, దిశెట్టి ప్రవీణ్, చైతన్య,రాజ్యలక్ష్మి,వేదవతి తదితరులు పాల్గొన్నారు.