కవి సంతోష్ కుమార్ కు ఘన సన్మానం!

ఎల్లారెడ్డి 19 సెప్టెంబర్ (జనంసాక్షి)
జాతీయ సమైక్యతా వత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం కళాభారతి ఆడిటోరియంలో
నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడు గా పనిచేస్తున్న సింగీతం సంతోష్ కుమార్ కవి వ్యాసకర్తను
కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఘనంగా సన్మానించారు.ఎల్లారెడ్డి మండల రుద్రారం గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ కవిగా రానిస్తు పలు సన్మాణాలు అవార్డులు అందుకోవడంతో పలువురు ఆయనను అభినందించారు.ఈ సందర్బంగా సంతోష్ కుమార్ మాట్లాడుతు కళాకారులను,కవులను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి సన్మానించడం సంతోషకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్,సంసృతిక వ్యవహారాల సమన్వయకర్త అంబిర్ మనోహర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Attachments area