**కస్తూర్బా విశ్వవిద్యాలయం మరియు ఎస్సీ హాస్టల్లో దోమల నివారణ **

శ్రీరంగాపురం:జులై 22 (జనంసాక్షి)

శ్రీరంగాపురం మండలంలో కస్తూర్బా విశ్వవిద్యాలయం మరియు ఎస్సీ హాస్టల్లో దోమల నివారణ కొరకు  పైరిత్రము మందు పిచ్చికారీ చేస్తున్న జిల్లా ఆంటీ లార్వా టీమ్.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సుజనా మేడం గారు మరియు హెల్త్ అసిస్టెంట్ రాజశేఖర్,లక్ష్మారెడ్డి,గంధం రాజు, సురేష్ గౌడ్,లక్ష్మణ్,ఏఎన్ఎం శ్రీదేవి పాల్గొన్నారు.

Attachments area