కస్తూర్భాగాంధీ విద్యాలయంలో ఇంటర్మీడియట్ ప్రవేశా లు కలవు

భీమదేవరపల్లి మండలం జూలై (13) జనంసాక్షి న్యూస్
భీమదేవరపల్లి మండలంలోని కస్తూర్భాగాంధీ విద్యాలయంలో ఇంటర్మీడియట్ లో ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణత పొందిన బాలికలు ధరఖాస్తు చేసుకోవాల్సిందిగా కస్తూర్బా గాంధీ విద్యాలయం ప్రత్యేక అధికారి పి జ్యోతి కోరారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపిసి గ్రూపులలో ఇంగ్లీషు మీడియం కలవు. ఎలాంటి బోధన , బోధనేతర రుసుము లేకుండా, ఉచిత హాస్టల్ సౌకర్యం , నాణ్యమైన విద్య అందించబడును. అడ్మిషన్లు కోసం విద్యార్థినులు తమ వివరాలను ఈ ఫోన్ నంబర్స్: 7207373205, 8247281455 తెలుపగలరు.,