కామారెడ్డి సిఎస్ఐ జీవనీకేతన్ హైస్కూల్ విద్యార్థుల సమ్మేళనం

సిఎస్ఐ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం కామారెడ్డి అర్బన్ : 38 యేళ్ల పిదప అందరు ఒకేచోట కలుసుకుని నాటి మధురస్మృతులను నెమరు వేసుకున్నారు . కామారెడ్డి సిఎస్ఐ జీవనికేతన్ 1983-84 బ్యాచ్ పదవతర గతి విద్యార్థులు 21 మంది ఆది వారం కామారెడ్డిలోని పఠిక హోటల్లో నిర్వహించిన అపూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని తమ పాత జ్ఞాపకాలను పంచుకున్నారు . తాము చదువుకున్న పాఠశాలను సందర్శించి నాటి తరగుతులు అన్ని బాధ పడ్డారు . ఈ కార్యక్రమంలో లద్దూరి శ్రీనివాస్ యాదవ్ , కాసర్ల శంకర్ , పి . విద్యాధర్రెడ్డి , జే . గణేష్ , ఆర్ . అనిత , కసిరెడ్డి మధుమతి , టి.సీత , రాజశ్రీ , ఎల్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు .