కారుపై కూలిన చెట్టు..ఒకరు మృతి..

రంగారెడ్డి: జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద కారుపై ఓ మర్రిచెట్టు కూలడంతో ఒకరు మృతిచెందగా మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.