కీరవెల్లి ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటిన యువకులు

పూడూరు: మండలంలోని కీరవెల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు. యువజన సంఘాల అధ్వర్యంలో అదివారం స్వఛ్చంధంగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా యువజన సంఘం నాయకులు రామచంద్రయ్య మాట్లాడుతూ. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు కూడా తామే భాధ్యత వహిస్తామని తెలిపారు.