కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు

జనం సాక్షి.ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటి ప్రచారం మండల బీజేపీ అధ్యక్షుడు మామిడి మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో మొయినాబాద్ మండలంలోని కనకమమిది, కంచమని గూడెం, నక్కపల్లి మరియు ఎత్భార్పల్లి గ్రామాలలో నరేంద్ర మోదీ గారి బీజేపీ 8 సంవస్తరాల సుపరిపాలన మరియు
    ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, రైతు కిసాన్ సమ్మన్ నిది ద్వారా రైతులకు 6వేల రూపాయలు, రైతు పంట నష్టం, ఉచిత రేషన్, ఉచిత కరోనా టీకా, గ్రామ పంచాయితీ నిధులు, జాతీయ రహదారులు, 370ఆర్టికల్ రద్దు, డిజిటల్ ఇండియా, బ్యాంక్ రుణాలు, అంగన్ వడి కేంద్రాలు, తక్కువ వడ్డీ రుణాలు ఈవిధంగా ఎన్నో అద్భుతమైన పథకాలు ప్రవేశ పెట్టడం జరిగింది.
  మోదీ గారి సుపరిపాలన సందర్భంగా కిసాన్ మోర్చ్చా ఆధ్వర్యంలో కనాకమామిది గ్రామంలో రైతులను సన్మానించడం జరిగింది.
      ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాష్, జిల్లా నాయకులు మొర నర్సింహా రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, క్యామా పద్మ నాభం, సిద్దులురీ వెంకటేష్, శ్రీనివాస్ గౌడ్, జ్ఞానేశ్వర్, ఎర్ర బిక్షపతి,కిసాన్ మూర్ఛ మండల అధ్యక్షుడు లక్ష్మీపతి యాదవ్ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరేశం, దళిత మూర్ఛ మండల అధ్యక్షుడు J వె
Attachments area