: కేటీఆర్ జన్మదినాన రోగులకు పాలు, పండ్లు పంపి

చండ్రుగొండ జనంసాక్షి (జులై  24): తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కేటీఆర్  జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం   టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా బాబు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ప్రయివేటు  ఆసుపత్రిలోని రోగులకు పాలు,పండ్లు,రొట్టెలను పంపిణీ చేశారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  పార్టీ సీనియర్ నాయకులు మెడ మోహన్ రావు, జడ వెంకయ్య,   చీదెళ్ల పవన్ కుమార్,ఉన్నం   నాగరాజు,సూర వెంకటేశ్వర్లు,మద్దిరాల   పిచ్చయ్య ,వంకాయలపాటి బాబూరావు  శ్రీనివాస్ నాయక్  షేక్ ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు