కొండాపూర్‌ గేట్‌ సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

రంగారెడ్డి: ఘట్‌కేసర్‌ మండలం కొండాపూర్‌ గేట్‌ సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.