గాంధారి మండల కేంద్రము లోని కస్తుర్బాగాంధి పాఠాశాలలో 75వ స్వాతంత్ర్య దినోత్సవం

గాంధారి జనంసాక్షి ఆగస్టు 12

 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో శుక్రవారం కస్తూర్బా గాంధీ పాఠశాలలో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాఖీ పౌర్ణమి రోజు చిన్నారులు రాఖీ ఉన్నత ఆదికారుల ఆధ్వర్యంలో రాఖీ పండుగను గనంగా జరుపు కున్నారు గాంధారి మండల జడ్పీటిసి శంకర్ నాయక్  యంపిపి రాదా బలరాం నాయక్  గాంధారి మండల సర్పంచ్ సంజీవ్ యాదవ్  సోసైటీ చైర్మన్ సాయికుమార్  మార్కేట్ కమీటీ వైస్ చైర్మన్ రేడ్డి రాజు  యంపిడిఒ సతీష్ కుమార్  ఎమ్మార్వో గోవర్ధన్  ,యస్ ఐ సాయరేడ్డి  ప్రిన్సిపాల్ శిల్పా మేడం  డిప్యూటీ ఎమ్మార్వో రవి  యంపిఒ కిరణ్  యంపిటిసి తుర్పు రాజు  కోప్షన్ ముస్తాపా ఉప సర్పంచ్ బస్సి నర్సింగ్  మండల యుత్ అధ్యక్షుడు సురేష్  మాజీ మార్కేట్ కమీటీ డైరెక్టర్ ప్రేమ్ సింగ్  డైరెక్టర్ రవి  వినయ్  బిచ్చం  దెవ్ రాజ్,పాఠాశాల యాజమాన్యం,మండల అధికారులు, మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు