గుండెపోటుతో తక్కల్లపల్లి రాము మృతి
– రాము పార్టీవదేహానికి ఎమ్మెల్యే నివాళులు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 18(జనం సాక్షి)
మాజీ మంత్రి తక్కెళ్ళపల్లి పురుషోత్తమ రావు కుమారుడు తక్కెళ్ళపల్లి రాము ఆదివారం గుండె పోటుతో మృతి చెందారు.. హంటర్ రోడ్ లోని ఆయన నివాసానికి వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వెల్లి అతని పార్థివ దేహానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా రాము కుటుంసభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు అదేవిధంగా జిల్లాలోని నగరంలోని పలువురు రాజకీయ నాయకులు మేధావులు కూడా రాము పార్థివదేహానికి నివాళులర్పించారు