గుర్తుతెలియని వాహనం ఢీకొని నలుగురి మృతి

నార్సింగి : రంగారెడ్డి జిల్లా నార్సింగి మంచిరేవుల వద్ద ఈరోజు ఉదయం గుర్తు తెలియని వాహనం ఢికొని నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది.