గ్యాస్‌ కొరతతో ఇబ్బంది

గ్యాస్‌ కొరతతో ఇబ్బంది

పానగల్‌,(జనంసాక్షి),జిల్లాలో ఉన్న 228 పౌష్టిక ఆహార కేంద్రాల్లో సిలిండర్ల కొరత వల్ల కొన్ని కేంద్రాలు నడవడం లేదని ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పౌష్టిక ఆహార కేంద్రాల నిర్వహణ పర్యవేక్షులు డీపీఎం జోజప్ప తెలిపారు తిప్పర్తి మండలం గోదావరిగూడెంతో మిగిలిన గ్రామాలో ఇలాంటి పరిస్థితి ఉందని అన్నారు అలాగే శాబ్దులాపురం గ్రామంలో వంటమనిషి లేకపోవడంతో కేంద్రం నడవడం లేదని తెలిపారు అల్లికలు పప్పు దినుసులు,కుట్లు తదితర
పనులు చేయడానికి నిర్ణయించారు అవి పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.