జగన్‌ను విచారించేందుకు అనుమతివ్వండి

హైదరాబాద్‌: వైకాపా అదిణస్త్రథ జగన్‌మోహన్‌ రెడ్డిని విచారించేందుకు అనుమతివ్వాలని ఈ రోజు నాంపల్లీ కోర్టులో ఈడి పిటిషన్‌ వేసింది. కోర్టు నిర్ణయం ఇంకా ప్రకటించలేదు.