జాతీయ రహదారిని నిర్భందించిన శ్రీశైలం ముంపు నిర్వాసితులు..

మహబూబ్ నగర్ : రంగాపూర్ వద్ద శ్రీశైలం ముంపు నిర్వాసితులు జాతీయ రహదారిని నిర్భందించారు. సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రహదారి దిగ్భందంతో రోడ్డుకిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి..