జీవన్ రెడ్డి కి కేసీఆర్ ఆశీస్సులు

జనం సాక్షి ఆర్మూర్ రూరల్, సెప్టెంబర్5:-
నిజామాబాద్ నగరం ఎల్లమ్మగుట్ట లోని
టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ అధినేత సీఎం కేసిఆర్. మొక్కనాటి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి,పార్టీ జెండా ను ఎగరవేసిన సీఎం కేసిఆర్.. టీఆర్ ఎస్ కొత్త ఆఫీసులో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్. టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ని కుర్చీలో కూర్చోబెట్టి ఆశీస్సులు అందజేసిన కేసీఆర్.