జూలై 20న పాఠశాలలు,కళాశాలల బంద్.

ఎస్ఎఫ్ఐ.ఎఐఎస్ఎఫ్.పి డిఎస్ యు, విద్యార్థి సంఘాల పిలుపు. కోడేరు (జనం సాక్షి) 19 జూలై నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రంలో
విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని జూలై 20న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన పాఠశాలలు,కళాశాలల బంద్.
ఈ సందర్భంగా కోడేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాల్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి గణేష్. నాయకులు రాజేష్, దేవరాజ్,వెంకటేష్,చందు బాలకృష్ణ,తదితరులు పాల్గొన్నారు