డీసీఎం బోల్తా..ఇద్దరు మృతి..

మహబూబ్ నగర్ : జిల్లాలోని బల్మూరు మండలం కొండనాగుల వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. డీసీఎం బోల్తా పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.