డోలారోహణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.

తాండూరు జూన్ 6 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఎం పి టి ఫంక్షన్ హాల్ లో  ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పిఎ అంజిల్ రెడ్డికోడలు దీపిక చంద్రకాంత్ రెడ్డి  కుమార్తె డోలహరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
అనంతరం చిన్నారిని ఆప్యాయంగా తన చేతులతో తీసుకొని మనసారా ఆశీర్వదించారు.
ఈ  కార్యక్రమంలో జనార్ధన్ రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్ , ఫ్లోర్ లీడర్ శోభారాణి , రత్నమాల నర్సింలు, నీరజ బల్ రెడ్డి, పట్లోళ్ళ బల్ రెడ్డి,  పట్ల్లోళ్ళ నర్సింలు, రవి గౌడ్, వడ్డే శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, భిమప్ప, లక్ష్మారెడ్డి, మసూద్, బంటు మల్లప్ప, రాజ్ శేకర్ రెడ్డి,రఘు, సిద్దు, నర్సింహ, శ్రీనివాస్, అంబ్రేష్, చిన్న, తదితరులు పాల్గొన్నారు.