తల్లీకూతురుపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన దుండుగులు

మహబూబ్‌నగర్‌, మార్చి 26: మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ మండలం సంగంబండలో తల్లీకూతురుపై దుండుగులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ సంఘటనలో కూతురు మరణించింది. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన తల్లిని ఆసుపత్రికి తరలించారు.