తిప్పనను సన్మానించిన ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఇటివలే నియమితులైన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి ని ఆదివారం వైదేహి వెంచర్ నందు గల వారి నివాసంలో కలిసి శాలువా కప్పి, పుష్ప గుచ్చం అందజేసి, మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలియజేసిన శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు,మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ధనవత్ చిట్టిబాబు నాయక్, నాయకులూ అన్నభిమోజు నాగార్జున చారి, నూకల హనుమంత్ రెడ్డి, కొండేటి సిద్దయ్య, మిర్యాలగూడ మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదయ్య యాదవ్, కౌన్సిలర్ వంగాల నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.