తెరాస భారీ బహిరంగ సభకు అందరూ తరలి వెళ్లాలి- తానాజీ రావు

_గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 03

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని తెరాస సీనియర్ నాయకులు తానాజీ రావు సోమవారం జరగబోయే భారీ బహిరంగ సభకు మన గాంధారి మండలం నుండి భారీ ఎత్తున సభకు తరలి వెళ్లాలని గ్రామ గ్రామాన వెళ్లి వారితో మాట్లాడారు  నిజామాబాద్ పర్యటనలో భాగంగా  సభకు  మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి  మరియు ఎల్లారెడ్డి శాసనసభ్యులు  జాజాల సురేందర్  ఆదేశాల మేరకు నేరల్ ,నేరల్ తాండ ,చద్మల్ తండా, చద్మల్, నాగులూర్, నాగులూర్ తండా, గ్రామాల నుంచి సుమారుగా 1000 మందికి పైగా కార్యకర్తలు హాజరు అయ్యి కెసిఆర్  సభను విజయవంతం చేయాల్సిందిగా కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు  గాంధారి మాజీ జడ్పిటిసి తానాజీ రావు  గ్రామ పెద్దలు ముఖ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగింది