*తెరాస మద్దతు దారుల గెలుపు..*

దోమ మండల కేంద్రంలోని పాల ఉత్పత్తి దారుల సహకార సంగంకు మంగళవారం జరిగిన రెండు డైరెక్టర్ పదవులు తెరాస మద్దతు దారులు  తెలుగు హన్మంత్,గొల్ల పెంటయ్యలు గెలుపొందారు.ఈ నెల 25 తేదీ నుండి ఎన్నికల ప్రక్రియ కోనసాగగ  మంగళవారం ఎన్నికలు జరిగాయి.ప్రతి సంవత్సరం జరిగే రెండు డైరెక్టర్ పదవులకు కాంగ్రెస్ తెరాస తమ అభ్యర్థులను దింపి స్థానిక సంస్థలను తలపించే విఫంగా ఎన్నికలు జరుగుతాయి. సంగంలో పది డైరెక్టర్ పోస్టులకు గాను ప్రస్తుతం 6. గురు తెరాస మద్దతు దారులు డైరెక్టర్లుగా ఉండడంతో రేపు జరిగే చైర్మన్ ఎన్నికల్లో తెరాస పార్టీ చైర్మన్ పదవిని చెపడుతారు ఈ సందర్బంగా గెలిచినా అభ్యర్థులతో తెరాస వర్గీయలు టపాసులు కాల్చారు.విజయాన్ని పురస్కరించుకొని సర్పంచ్ కె రాజిరెడ్డి మాట్లాడుతూ మేము బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు సహకరించిన పాడి రైతులకు సర్పంచ్ కె రాజిరెడ్డి,పార్టీ అధ్యక్షులు గోపాల్ గౌడ్,రైతు సంఘము కో ఆర్డినేటర్ లక్ష్మయ్య,గ్రంథలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్, కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెరాస వర్గీయులు, పంచాయతీ వార్డ్ సభ్యులు,తెరాస నాయకులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*