దళితవాడలో బిజెపి నాయకులను తిరగనివ్వం

ఎమ్మెస్పి పార్టీ హనుమకొండ జిల్లా ఇన్చార్జి మంద రాజు మాదిగ
భీమదేవరపల్లి మండలం జూలై (18) జనంసాక్షి న్యూస్
ఈరోజు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో
ఎమ్మెస్పి మహాజన సోషలిస్ట్ పార్టీ
మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు
భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో ఎంమ్మెస్పి పార్టీ హనుమకొండ జిల్లా ఇన్చార్జి మంద రాజు మాట్లాడుతూ
బిజెపి కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చినంక వంద రోజుల్లో వర్గీకరణ చేస్తా అని హామీ ఇచ్చి 8 ఏళ్లయిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని గత పార్లమెంట్లో కూడా సమావేశాల్లో  మందకృష్ణ మాదిగ ఢిల్లీలో దీక్షలతో గని నెల రోజులు మీటింగ్లు పెట్టిన కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మోసం చేసుకుంటూ పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లులు పార్లమెంట్లో అమలు చేయకుంటే బిజెపి నాయకులను దళితవాడలో తెలియనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజులలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టి అమలు చేస్తామని హామీ ఇచ్చి నీటికి 8 ఏళ్లు గడిచినప్పటికీ బిజెపి ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కేంద్ర మంత్రులు ఎస్సీ వర్గీకరణ బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టి అమలు చేసే విధంగా కృషి చేయాలన్నారు భీమదేవరపల్లి మండలంలోని ఈనెల 17వ జరిగే కేంద్ర ప్రభుత్వం  దిష్టి బొమ్మ లను దగం చేయడం జరుగుతుంది అంబేద్కర్ చౌకు దగ్గర నిరసన కార్యక్రమాన్ని ఈనెల దీక్షలు 20 నుండి ఆగస్టు 12 వరకు మందకృష్ణ మాదిగ  పిలుపునిచ్చాడు. ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ ఎం ఎఫ్ ఎస్.. విహెచ్ఎస్పి మరియు అనుబంధ సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలి
ఈ కార్యక్రమానికి మాదిగ ఎంఎస్పి హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్ బండారి సురేందర్ మాదిగ ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకులు రేణిగుంట్ల బిక్షపతి మాట్ల వెంకటస్వామి శనగరపు రవీందర్ పార్నందుల సురేష్   ఐలపాక స్వామి సుంచు రమేష్  బొల్లంపల్లి ప్రకాష్