దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల అరెస్ట్‌

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పట్టుకున్న సిసిఎస్ పోలీసులు. 7 లక్షల 38 వేల రూపాయల విలువ చేసే తొమ్మిదిన్నర తులాల బంగారు ఆభరణాలు, 18 తులాల వెండి వస్తువులతో పాటు, కంప్యూటర్, లాప్ టాప్, ఫోటో, వీడియో కెమెరాలు, పట్టు చీరలు స్వాధీనం. నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.