దొంగల ముఠా నుంచి రూ. 20 లక్షల నగలు స్వాధీనం

నల్గొండ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 20 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలు చోరీ కేసుల్లో వీరిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.