దొడ్లబండ తండాలో విషాదం

, జులై 15( జనం సాక్షి) :మండల కేంద్రంలోని ధర్మగడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలోని దొడ్లబండ తండాలో విషాదం చోటుచేసుకుంది.బానోత్ సోమన్న అనే రైతు పొలంలో వరం తీస్తున్న సమయంలో  ఒక్క సారిగా కళ్ళుతిరిగి పొలంలో పడిపోవడంతో అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం గురువారం ఆస్పత్రికి తరలించారు. చికిత్స  పొందుతూన్న సోమన్న ఇవ్వాళ్ళ మధ్యాహ్నం మృతి చెందారు. పనిచేస్తున్న సమయంలోనే బీపీ ఎక్కువగా పెరిగిపోవడంతో  మృతి చెందినట్లు డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలిపారు.
Attachments area