దొమ న్యూస్. ప్రజా సాక్షి.

దోమ..పల్లె ప్రగతి షెడ్యూల్లో భాగంగా శుక్రవారం సర్పంచ్ కె రాజిరెడ్డి తో కలిసి నర్సరిని సందర్శించినట్లు పంచాయతీ కార్యదర్శి చెంద్రశేఖర్ తెలిపారు వర్షాలు ప్రారంభం కాగానే ఎంపిక చేసిన స్థలాల్లో అందరి సహకారం తో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం అవుతుందని సర్పంచ్ రాజిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమం లో ఐకేపీ సిబ్బంది నారాయణ శేకర్ మాదవి భాగ్య మౌనిక అంగన్వాడీ కార్యకర్తలు జి నిర్మల బీమమ్మ జే నిర్మల ఏఎనేమ్ సత్యమ్మ సీనియర్ సిటిజెన్ అంజబాబు ఆశ వర్కర్ లు తదితరులు పాల్గొన్నారు