దోమకొండలొ పాము హల్చల్ …

పాము ను  పట్టిన పాత్రికేయుడు విక్రమ్..
కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్27 జనంసాక్షి;
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని బస్ స్టాప్ ప్రాంగణంలో షాప్ లోకి పాము చొరబడడంతో యాజమాని భయభ్రాంతులకు గురయ్యారు. దోమకొండ గ్రామానికి చెందిన పాత్రికేయుడు విక్రమ్  కు  ఫోన్ చేయగా  పాము ఉన్న స్థలానికి చేరుకొని పామును చేదించి పట్టడంతో షాప్ చుట్టుపక్కల ప్రజలు ఉపిరి పిల్చుకున్నారు.