నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ టి యు జిల్లా కార్యవర్గము ఏకగ్రీవం: ఎన్నిక అధ్యక్షులుగా ఎస్ మురళి ప్రధాన కార్యదర్శిగా ఎం సుదర్శన్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి నవంబర్11( జనం సాక్షి) నాగర్కర్నూల్ జిల్లాలో ఎస్ టి యు టి ఎస్ జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశము ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు నిర్వహించి జిల్లా నూతన కార్యవర్గాన్ని వనపర్తి జిల్లా అధ్యక్షులు వారి అధ్యక్షతన హరి ప్రసాద్ ఎన్నికల అధికారిగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి, ఎస్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. పర్వతరెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా వారు పలు ఉపాధ్యాయ సమస్యలను ప్రస్తావించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే బదిలీలు పదోన్నతులు చేపట్టాలని కోరినారు. అనంతరం నాగరనాగర్ కర్నూల్ జిల్లా ఎస్ టి యు జిల్లా కార్యవర్గము ఏకగ్రీవం: ఎన్నుకున్నారు ఎస్ టి యు టి ఎస్ నాగర్ కర్నూల్ జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశము ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు నిర్వహించి జిల్లా నూతన కార్యవర్గాన్ని వనపర్తి జిల్లా అధ్యక్షులు హరి ప్రసాద్ ఎన్నికల అధికారిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం పర్వతరెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా వారు పలు ఉపాధ్యాయ సమస్యలను ప్రస్తావించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే బదిలీలు . జిల్లా అధ్యక్షులుగా సంఘం మురళి, మామిళ్ళ సుదర్శన్ ప్రధాన కార్యదర్శిగా మరియు కోశాధికారిగా బి వెంకటేశ్వర్లు , రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎం. పర్వత రెడ్డి, కొత్త శ్రీధర్ రావు, ఎస్ ఈశ్వర్, పి సతీష్, కే రమేష్, అనిల్ కుమార్ రెడ్డి ,భోజరాజు, హనుమంత రెడ్డి, సత్యనారాయణ, లక్ష్మారావు ఎన్నికైనారు.నాగర్ కర్నూల్ జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్ను కొనినారు. జిల్లా అధ్యక్షులుగా సంఘం మురళి, ప్రధాన కార్యదర్శి మామిళ్ళ సుదర్శన్ గారు మరియు కోశాధికారిగా బి వెంకటేశ్వర్లు , రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎం. పర్వత రెడ్డి, కొత్త శ్రీధర్ రావు, ఎస్ ఈశ్వర్, పి సతీష్, కే రమేష్, అనిల్ కుమార్ రెడ్డి ,భోజరాజు, హనుమంత రెడ్డి, సత్యనారాయణ, లక్ష్మారావు ఎన్నికైనారు