నిత్యానందకు మధురై కోర్టు సమాన్లు జారీ

మధురై : వివదాస్పద అద్యాత్మిక గురువు ,అధీనం మాజీ పీఠాధిపతి నిత్యానందకు మధురైలోని క్రిమినల్‌ కోర్టు కేసుల పమాన్లు జారీ చేసింది. ఈ నెల 24న కోర్టుకు హజరు కావాలని అదేశించింది. గతంలో ఆయనపై నమోదైన క్రిమినల్‌ కేసుల నైపథ్యంలో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసంది. ప్రస్తుతం అధీనం పీఠాధిపతి అరుణగిరికి ఇదే కోర్టు నోటిసులు జారి చేసింది. ఆశ్రమంలో గతంలో అసాంఘిక కార్యకలాపాలకు కొనసిగిస్తున్నారంటూ పిటిషనర్‌ చేసిన పిర్యాదు మేరకు కోర్టు అరుణగిరి కూడా కోర్టుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.