*నిత్యావసర వస్తువులు పంపిణీ,*

వాజేడు జూలై   జనంసాక్షి: వాజేడు మండలంలోని దూల పురం పంచాయతీలో గోదావరి వరద ముంపుకు సర్వం కోల్పోయిన కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ముఖ్యమంత్రి హామీ మేరకు 25 కేజీల బియ్యం 5 కేజీల పప్పు జడ్పిటిసి తల్లాడ పుష్పలత ఎంపీపీ శ్యామల శారద ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో సర్పంచ్ కోరం సాంబయ్య తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్, విఆర్ఓ తదితరులు పాల్గొన్నారు,