నిధుల వివరాలు తెలపాలని వినతి

మక్తల్ సెప్టెంబర్ 07 (జనంసాక్షి) బిజెపి నాయకులు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సమాచార హక్కు చట్టం కింద గ్రామపంచాయతీలో 2015 నుండి కేంద్ర ప్రభుత్వం అందించిన నిధుల వివరాలను తెలపాలని కృష్ణ మండలంలోని కున్సీ గ్రామపంచాయతీ కార్యదర్శి నరసింహ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వివరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నల్లేరు నర్సప్ప ఉపసర్పంచ్ మణెమ్మ బాలరాజ్ సీనియర్ నాయకులు శివశక్తి రుద్రప్ప సుగురప్ప వార్డు సభ్యులు మహాదేవప్ప పూజారి బీరప్ప కురువరాజు తదితరులు పాల్గొన్నారు