నూతన వధువు- వరులను ఆశీర్వదించిన ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క గారు…

ఈరోజున ములుగు మండలంలోని ఆకుతోట లింగక్క గారి కుమార్తె వివాహానికి ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి మరియు ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే దనసరి సీతక్క గారు హాజరయి వేద మంత్రాల సాక్షిగా ఇద్దరు వ్యక్తులు ఏకం చేసేది దేశ వివాహ వ్యవస్థ అని, ఏకం అయిన ఇద్దరు ఒక్కటయి భవిష్యత్తులో అత్యున్నత స్థాయిని చేరుకుని, పిల్లపాపలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో జీవితాన్ని కొనసాగించాలని అక్షింతలతో నూతన వధువు- వరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్ రెడ్డి, ములుగు మండల అధ్యక్షులు ఎండి. చాంద్ పాషా, ఆత్మ డైరెక్టర్ ఆకుతోట చంద్రమౌళి,సర్పంచ్ గండి కల్పన కుమార్,కాడబోయిన కిషోర్, చిందం చందు, అజ్జు, అజ్మీర శ్రీధర్, కాడబోయిన నరేష్, అంగోత్ వంశీ, గోవర్ధన్, శ్రీనివాస్, బండి శ్రీను, రాజేందర్, చింతనిప్పుల భిక్షపతి, గందె శ్రీను, మట్టేవాడ తిరుపతి, మైనారిటీ సెల్ షకీల్, కోవద్దిన్, ఎన్నందుల తిరుపతి, కుమితి లత, కండికొండ చంద్రశేఖర్, యడవరపు వెలుఫుల, మున్నంగి వెంకటేశ్వర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.