నేడు ఉచిత కంటి వైద్య శబిరం….సద్వినియోగం చేసుకోవాలి

రామారెడ్డి    జనంసాక్షీ    సెప్టెంబర్  10  :
నేడు ఉచికంటి వైద్య శబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మధన్ మోహన్ ఒక ప్రకటనలో  పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం
రామారెడ్డి మండల కేంద్రంలో  నేడు 11 సెప్టెంబర్ ఆదివారం  రామారెడ్డి మండల కేంద్రంలో పద్మశాలి సంఘంలో ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.  ప్రజలకు మదన్ మోహన్ ట్రస్ట్  ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరిక్షల శబిరం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నలుమూలల నుండి ప్రజలు రామారెడ్డి మండల కేంద్రానికి చేరుకొని  కంటి చూపు పరీక్షలు చేసుకొ ని  తమ ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరుచుకో వాలన్నారు. సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలకు అందించే  ఉచిత సేవలు కంటి పరీక్షలు, స్క్రీనింగ్, అవసరమైన వారికి ఉచితంగా కంటి  అద్దాలు అందజేస్తామని చెప్పారు.  మోతె బిందు , ఇతర కంటి సమస్యలకు శాస్త్ర చికిత్స నిర్వహించబడునని  అన్నారు.
Attachments area