నేత్రవైద్య శాస్త్ర అకాడమీ సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌: నగరంలోని హెచ్‌ఐసీసీలో 28వ ఆసియా – పసిఫిక్‌ నేత్ర వైద్య శాస్త్ర అకాడమీ సదస్సును రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రారంభించారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రసంగిస్తుండగా ఒక వ్యక్తి తెలంగాణ నినాదాలు చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.