పంజాబ్‌ లక్ష్యం సెంచరీ

పుణే:ఐపీఎల్‌-6 భాగంగా పుణే వారియర్స్‌, పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పుణే జట్టు 99 పరుగులు చేసింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పుణే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. నాయర్‌ 24 (నాటౌట్‌), ఉతప్ప 19 టేలర్‌ 15, కుమార్‌ 8 పరుగులు చేశారు. పంజాబ్‌ జట్టులో కుమార్‌, మహమూద్‌ 2, హర్రిస్‌, అవనా, చావ్లా తలో వికెట్‌ తీశారు.