పదవ తరగతి ఫలితాల్లో పినాకిల్ ప్రభంజనం.

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.పదవ తరగతి ఫలితాల్లో పినాకిల్ కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన విద్యార్థి  యం.ప్రవళిక,జిపిఏ 10/ 10,యం. నాగరాజు జిపిఏ 10/10 మార్కులు సాధించారు. పరీక్షకు హాజరైన 26 మంది విద్యార్థులకు 100% ఉత్తీర్ణత ఫలితాలు సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మదర్,ఉపాధ్యాయ బృందం వర్షం వ్యక్తం చేశారు.