పాఠశాల భవనాన్ని ప్రారంభించి న మంత్రి

దోమ న్యూస్ జనం సాక్షి.

దోమ మండల కేంద్రంలో కస్తుర్బా గాంధీ బాలిక  విద్యాలయం జూనియర్ కళాశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  బిల్డింగ్ ల ప్రారంభోత్సవ కార్యక్రమలో పాల్గొన్న… రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డీ గారు, స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డీ గారు,దోమ మండల ZPTC నాగిరెడ్డి, ఎంపీపీ అనసూయ, వైస్ ఎంపీపీ మల్లేశం,దోమ సర్పంచ్ రాజిరెడ్డి,PACS చైర్మెన్ ప్రభాకర్ రెడ్డీ,TRS పార్టీ దోమ మండల అధ్యక్షులు గోపాల్ గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు లక్ష్మయ్య, గ్రంధాలయ డైరెక్టర్ యాదయ్య, మండల సర్పంచులు, ఎంపీటీసీ లు, వార్డ్ సభ్యులు, మండల TRS పార్టీ నాయకులు, యువకులు, కస్తుర్బా గాంధీ బాలికల బోధన సిబ్బంది,గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.