పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును లబ్ధిదారునికి అందజేసిన ఎమ్మెల్యే కందాళ…..

ఖమ్మం రూరల్ మండలం దారేడు గ్రామంలోని షేక్ మీరా గారు ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు,తెరాస పార్టీ సభ్యత్వం ఉన్నందున పార్టీ ఇన్సూరెన్స్ 2,00,000/- లక్షల రూపాయల చెక్కును మీరా గారి సతీమణి హసీన బీ గారికి అందజేసిన *గౌరవ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు*