పాలమూరు విశ్వవిద్యాలయంలో విద్యార్థుల అందోళన

మహబుబ్‌నగర్‌ : పాలమూరు విశ్వవిద్యాలయంలోని వసతి గృహల్లో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు అందోళన బాటపట్టారు. వీసీ, పరిపాలన భవనాలను ముట్టడించారు సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు స్పందించడం లేదని అగ్రహంతో పరిపాలన భవనం అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకోంది.