పెళ్లి వాహనం బోల్తా: ఒకరి మృతి

రంగారెడ్డి : శంకర్‌పల్లి మండలం పొద్దుటూరు గేట్ సమీంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న క్వాలిస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.