పొన్నాల లక్ష్మయ్యను మర్యాద మర్యాద పూర్వకంగా కలసిన జనగామ కాంగ్రెస్ నేతలు.

జనగామ (జనం సాక్షి ) జులై9:టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యను వారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలసిన జనగామ జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బడికె ఇందిరా జనగామ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని జయ జనాగమ పట్టణ నాయకులు దోర్నాల అనిత మరియు జిల్లా నాయకులు బడికె కృష్ణ స్వామి కాముని శ్రీనివాస్ తదితరులు ఉన్నా