పోలీసులను అభినందించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్

గాంధారి జనంసాక్షి జులై 29
  కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని సంతాయిపేట్ గ్రామానికి చెందిన దాదాపు 200 మంది రైతులు కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు వెళ్లడంతో  వాగు దాటడానికి ప్రయత్నించగా వాగు ఉత్పత్తి ప్రవహించడంతో రైతు కూలీలు అక్కడే చిక్కుకొని బయో ఆందోళనకు గురయ్యారు  వెంటనే స్థానికుల సమాచారంతో పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు అక్కడికి చేరుకొని వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్పించారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ పోలీసులు నిత్యం ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగకుండా ఉదయం రాత్రి అని తేడా లేకుండా కస్తికాస్తుంటారు పోలీసులు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని బుధవారం మధ్యాహ్నం భారీగా కురిసిన వర్షాలకు సంతాయి పేట్ గ్రామ రైతు కూలీలను బీమేఘని వాగు ప్రవహించడంతో వాగులో చిక్కుకున్న  సంతాయిపేట్ గ్రామ రైతు కూలీలను   పోలీసులు వరద ప్రమాదం నుండి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా  ఉత్పంగా ప్రవహిస్తున్న వాగు నుండి అవతలి ఒడ్డుకు  రైతులను సురక్షితంగా చేరవేసినారు పోలీసులను ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అభినందించారు   సహాయక సహకారాలు అందించిన సురక్షితంగా ఇంటికి చేర్చిన ఎల్లారెడ్డి నియోజకవర్గాల పోలీసులకు గ్రామస్తులు అభినందించారు
Attachments area