ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి-

ఎంపీపీ సమ్మయ్య ఆదేశం –

కాటారం జూలై09(జనంసాక్షి)మండలం లోని చిదినేపల్లి గ్రామపంచాయతీ పరిధి లోని బొప్పారం వాగు కురిసిన వర్షా లకు  ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు  ప్రజలు అప్ర మత్తంగా ఉండేలా సంబం ధిత అధికారులు చొరవ తీసుకొని స్థానిక ఎం.పీ.పీ.మరియు ఎం.పీ.పీ.ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు పం త కాని  సమ్మయ్య అధికారులను ఆదే శిం చారు.బొప్పారం వా గుఉధృతంగా ప్రవహి స్తున్న సందర్భంగా ఆ యన వాగు దగ్గరికి చేరుకొని నీళ్లు పరిశీలిం చి.ప్రజలు అప్రమ త్తంగా ఉండేలా పోలీస్.రెవిన్యూ యంత్రాం గం.చర్యలు తీసు కోవాలని ఆయన కోరా రు.ఎంపీపీ వెంట మండల ఎంపీటీసీల ఫో రం అధ్యక్షులు మహేష్ ర వీందర్ రావు.వీ ఆ ర్వో భూపల్లి నారాయణ.తో పాటు ప్రజ లు కాయిరి మొండి.తది తరులు ఉన్నారు.