ప్రధాన రహదారిలో మరమ్మత్తులు చేయించిన టేకులపల్లి ఎస్సై శ్రీనివాస్

టేకులపల్లి, జూలై 18( జనం సాక్షి)
: ఇల్లందు, కొత్తగూడెం ప్రధాన రహదారిలో మండల పరిధిలోని టేకులపల్లి ,ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు మధ్యలో గుంతలమయంతో రోడ్డు అస్తవ్యస్తంగా ఉండి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారడంతో టేకులపల్లి ఎస్సై ,భుక్య శ్రీనివాస్ మానవతా దృక్పథంతో aతన సొంత ఖర్చులతో గుంతలను జెసిబి, ట్రాక్టర్ కంకర మెటీరియల్ తో పూడ్చి వేయించాeరు. గ్రామస్తులు, ప్రయాణికులు ఎస్సై శ్రీనివాస్ కు,అభినందనలు తెలిపారు.
Attachments area